ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ, విశాఖ‌ప‌ట్నం (చివ‌రితేది: 22.10.19)
విశాఖ‌ప‌ట్నం ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ కార్యాల‌యం... ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ అభ్య‌ర్థుల‌కు నియామ‌క ర్యాలీ నిర్వ‌హిస్తోంది. రాష్ట్రానికి చెందిన ఆరు జిల్లాలవారు దీనికి అర్హులు.
* ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ (తూర్పు గోదావ‌రి, పశ్చిమ గోదావ‌రి, కృష్ణా, శ్రీకాకుళం, విశాఖ‌ప‌ట్నం, విజ‌య‌నగ‌రం)
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు:  సెప్టెంబరు 23 నుంచి అక్టోబ‌రు 22 వ‌ర‌కు.
https://t.ly/JD2J8

Comments

Popular Posts