సీయూసెట్ - 2020 (చివరి తేది: 11.04.2020)
దేశవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ యూనివర్సిటీల్లో వివిధ పీజీ కోర్సుల ప్రవేశానికి నిర్వ‌హించే సీయూసెట్‌-2020 ప్రకటన విడుదలైంది. రాజస్థాన్ సెంట్రల్ యూనివర్సిటీ పరీక్ష నిర్వహణ బాధ్యతలను పర్యవేక్షిస్తోంది.

Comments

Popular Posts